Sri Satyasai District

Dec 04, 2022 | 22:02

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : మండలంలోని నీలకంఠాపురం గ్రామంలోని హై స్కూల్‌ వద్ద మాజీమంత్రి రఘువీరారెడ్డి కళాశాల మిత్రులతో ఆదివారం సరదాగా కాసేపు గడపారు.

Dec 04, 2022 | 22:01

ప్రజాశక్తి-బుక్కపట్నం : రహదారులను అభివృద్ధి చేయడం ద్వారానే ఆయా ప్రాంతాల అభివృద్ధి చెంది పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు.

Dec 04, 2022 | 12:56

పుట్టపర్తి (సత్యసాయి) : పుట్టపర్తి పట్టణంలో ఈ నెల మూడవ తేదీన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు జరిగాయి.

Dec 03, 2022 | 21:34

ధర్మవరం టౌన్‌ : దోచుకోవడం.. దాచుకోవడం తప్ప వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని టిడిపి నాయకులు విమర్శించారు.

Dec 03, 2022 | 21:33

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణ వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప పిలుపునిచ్చార

Dec 03, 2022 | 21:31

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : మూడు రాజధానుల ఏర్పాటుతోనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి అన్నారు.

Dec 03, 2022 | 21:30

ప్రజాశక్తి -పెనుకొండ : భూ పోరాటాలను ఉధృతం చేస్తామనివ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు.

Dec 03, 2022 | 21:28

బుక్కపట్నం : అసాంఘిక కార్యకాలపలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్‌ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల కేంద్రంలో పర్యటించారు.

Dec 03, 2022 | 21:04

      అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశనగ. అయితే ఈ పంటకు అవసరమైన నూతన వంగడాలు సకాలంలో అందుబాటులోకి రావడం లేదు.

Dec 03, 2022 | 20:57

         పుట్టపర్తి రూరల్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విద్యావ్యవస్థను నాశనం చేసే విధానాలను తీసుకువస్తోందని, దీనిని ద్వారా పేద విద్యార్థులు విద్యకుదూరం అవుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష

Dec 02, 2022 | 22:16

కదిరి టౌన్‌ : రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు.

Dec 02, 2022 | 22:15

ప్రజాశక్తి - తలుపుల: మండల పరిధిలోని తలుపుల,ఉబ్బరవాండ్లపల్లి, గుండువారిపల్లి, ఓబుళరెడ్డిపల్లి, కుర్లి పాఠశాల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్ష ఫీజును తలుపు