Sri Satyasai District

Dec 05, 2022 | 22:12

రొద్దం : మండలంలోని చిన్నకోడిపల్లిలో కురుబలు కనకదాసు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు జ్యోతుల ఊరేగింపు నిర్వహించారు.

Dec 05, 2022 | 22:11

ప్రజాశక్తి - పెనుకొండ : ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే మహాగర్జన పేరుతో వైసిపి మరో నాటకం ఆడుతోందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు.

Dec 05, 2022 | 22:10

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరోమారు రాయలసీమకు దగా చేస్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు.

Dec 05, 2022 | 22:08

ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల పరిధిలోని చాల్లాపల్లిలో సచివాలయ ఏర్పాటుకు స్థల సేకరణ విషయంలో అధికారుల తీరుకు ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.

Dec 05, 2022 | 22:07

ప్రజాశక్తి గోరంట్ల : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వెనుక వైపు ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది.

Dec 05, 2022 | 22:05

ప్రజాశక్తి బత్తలపల్లి : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

Dec 05, 2022 | 21:28

         హిందూపురం : బంగారాన్ని పండించే పంట పొలాలను అభివృద్ధి పేరుతో పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వాలు సేకరించాయి. రాజకీయ అండదండలున్న బడాపారిశ్రామిక వేత్తలకు వీటిని అప్పగించారు.

Dec 05, 2022 | 21:22

      పుట్టపర్తి అర్బన్‌ : స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సూచించారు.

Dec 04, 2022 | 22:07

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కరువుకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం.

Dec 04, 2022 | 22:06

ధర్మవరం టౌన్‌ : వైసిపి అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు.

Dec 04, 2022 | 22:05

కదిరి టౌన్‌ : కదిరి రూరల్‌ మండల పరిధిలోని ఎరుకులవాండ్ల పల్లి సమీపంలో ఉన్న హరీష్‌ పాఠశాలలో గత పది రోజులుగా శిక్షణ పొందుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 15 మంది హ్యాండ

Dec 04, 2022 | 22:03

హిందూపురం : కురుబలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్య అతిథులు ఎంపీ గోరంట్ల మాధవ్‌, పెనుకొండ ఎమ్యెల్యే శంకర్‌ నారాయణ, మాజీ ఎమ్యెల్య