Sri Satyasai District

Dec 20, 2022 | 22:35

ధర్మవరం టౌన్‌ : శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర్‌ కళాశాల క్రికెట్‌ టోర్నీలో ధర్మవరం శ్రీనివాస డిగ్రీ కళాశాల జట్టు ప్రతిభ కనబరచి సెమీస్‌కు చేరింది.

Dec 20, 2022 | 09:33

           పెనుకొండ : పరిశ్రమ ఏర్పాటు పేరుతో అక్రమంగా తన భూమిని లాక్కోకుండా కోర్టు తీర్పు మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు అధికారుల సాక్షిగా ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్యకు

Dec 20, 2022 | 09:29

           పుట్టపర్తి అర్బన్‌ : గడపగడపకు కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ బసంత్‌కుమర్‌

Dec 19, 2022 | 22:17

మడకశిర : ఇంటర్‌ షిప్‌ పేరుతో డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నుండి అనధికారంగా వసూళ్ల పర్వానికి తెరలేపాలని ఇది వెంటనే ఆపాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Dec 19, 2022 | 22:15

ప్రజాశక్తి మడకశిర : కొడి కొండ చెక్‌ పోస్ట్‌ నుండి శిరా వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి వల్ల నష్టపోతున్న రైతుల భూములకు ధరలను పెంచి నష్టపరిహారం ఇవ్వాలని పలువురు రైతులు కోరా

Dec 19, 2022 | 22:13

ప్రజాశక్తి-హిందూపురం : కబ్జాకు గురైన హిందూపురం రూరల్‌ మండలం కొటిపి పంచాయతీ వీరంపల్లి రహదారిని పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆ గ్రామస్తులు సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార

Dec 19, 2022 | 22:12

ప్రజాశక్తి-హిందూపురం : ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.

Dec 19, 2022 | 22:10

ప్రజాశక్తి-హిందూపురం : విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు వుంటుందని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప

Dec 19, 2022 | 22:09

ధర్మవరం టౌన్‌ : విద్యుత్‌ను ప్రతి వినియోగదారుడు పొదువుగా వాడుకోవాలని అనంతపురం రూరల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గోపీ కోరారు.

Dec 18, 2022 | 21:51

ప్రజాశక్తి.

Dec 18, 2022 | 21:49

పెనుకొండ : అనంతపురంలో ఈనెల 20 నుంచి 22వరకు జరిగే మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ కోరారు.

Dec 18, 2022 | 21:48

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : గాండ్లపెంట మండలం వేపరాలకు చెందిన వైసిపి సానుభూతిపరులు టిడిపిలోకి చేరారు.