Sri Satyasai District

Dec 18, 2022 | 21:46

హిందూపురం : మార్చవ్యాధితో ఇబ్బందులు పడేవారు ఒంటరిగా సంచరించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనవిజ్ఞాన వేదిక జోనల్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఇటి రామ్మూర్తి అన్నారు.

Dec 18, 2022 | 21:45

ప్రజాశక్తి - చిలమత్తూరు : పొదుపు అంటే ఖర్చులు తగ్గించుకొని ఒక్కో రూపాయిని ఆదా చేసి జీవన నైపుణ్యాలను పెంచుకొని ఆర్థికంగా బలపడటం.

Dec 18, 2022 | 21:43

ధర్మవరం టౌన్‌ : ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మవరంగా తీర్చిదిద్దుదామని మున్సిపల్‌ కమిషనర్‌ రమణారెడ్డి పేర్కొన్నారు.

Dec 18, 2022 | 14:20

ఓ.డి.చెరువు మండలం (శ్రీసత్యసాయి జిల్లా) : భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం శ్రీ సత్య సాయి జిల్లా ఓ.డి చెరువు మండలం వీరఓబునపల్లిలో చోటుచేసుకుం

Dec 17, 2022 | 21:27

       అనంతపురం ప్రతినిధి : అధికార వైసిపిలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి.

Dec 17, 2022 | 21:23

          ప్రజాశక్తి-హిందూపురం   ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్‌ పట్ల విజ్ఞానాన్ని పెంపొందించుకుని శాస్త్రవేత్తగా తయారై దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్

Dec 17, 2022 | 21:23

           ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌   శ్రీ సత్యసాయి జిల్లా ఎఆర్‌ డీఎస్పీగా జెడ్‌.విజరుకుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు.

Dec 17, 2022 | 21:22

           పుట్టపర్తి అర్బన్‌ : ప్రతి ఒక్కరూ పొదుపుగా విద్యుత్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Dec 17, 2022 | 21:22

           చెన్నేకొత్తపల్లి : నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశ

Dec 17, 2022 | 21:21

           ప్రజాశక్తి-హిందూపురం    ఓ యువకుడు తనను నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని ఓ యువతి శనివారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు సుమారు ఐదు గంటల పాటు ఆందోళన చేసింది.

Dec 17, 2022 | 21:20

          ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి   పంటలు సాగు చేసి నష్టపోయిన రైతు లను వెంటనే ఆదుకోవాలని మాజీమంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు.

Dec 17, 2022 | 21:19

           ప్రజాశక్తి-పెనుకొండ-ధర్మవరం   రాష్ట్రంలో 600 హామీలు ఇచ్చి అమలు చేయని ఏకైక వ్యక్తిగా చంద్రబాబు నిలిచిపోయారని మంత్రి, వైసిపి రాయలసీమ రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రా