Sri Satyasai District

Jan 01, 2023 | 09:17

           హిందూపురం: పురపాలక సంఘంలోని రహమత్‌పురం ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత మహిళలు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ ముందు వాపోయారు.

Jan 01, 2023 | 09:16

          హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు.

Jan 01, 2023 | 09:14

         కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అటు సేవా పరంగానూ, ఇటు రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.

Jan 01, 2023 | 09:13

           కదిరి టౌన్‌ : రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో అనంతపురం జట్టు జయకేతనం ఎగురవేసింది.

Jan 01, 2023 | 09:10

           పరిగి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ సంతరించుకుంటోందని ఎమ్మెల్యే శంకర నారాయణ పేర్కొన్నారు.

Jan 01, 2023 | 09:09

         పెనుకొండ : రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో నెలకొన్న రస్తా వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ వ్యకాసం ఆధ్వర్యంలో శనివారం నాడు పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం నా

Jan 01, 2023 | 09:07

      పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి జిల్లాలో 2022 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ తెలిపారు.

Jan 01, 2023 | 09:06

         పనుకొండ : తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకుండా ఛైర్మన్‌ వివక్ష చూపుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని టిడిపి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం

Jan 01, 2023 | 09:04

          మడకశిర : మడకశిర నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశం సభ్యుల వాదనలు, ప్రతివాదనల నడుమ వాడీవేడిగా కొనసాగింది.

Jan 01, 2023 | 09:02

          ధర్మవరం టౌన్‌ : రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమని 10వ వార్డు టిడిపి ఇన్‌ఛార్జి క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌' పేర్కొన్నారు.

Jan 01, 2023 | 09:01

         బత్తలపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎంపిపి గుర్రం వనజ, సంజీవప

Dec 30, 2022 | 22:52

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి జిల్లాలోని దళిత వాడలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ డిమాండ్‌ చేశారు.