Sri Satyasai District

Dec 30, 2022 | 22:50

ప్రజాశక్తి - పెనుకొండ : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు , భూ రక్ష పథకం కింద చేపడుతున్న రీసర్వే సజావుగా నిర్వహించాలని అందుకోసం సర్వే, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల

Dec 30, 2022 | 22:48

ప్రజాశక్తి - మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ సివిల్‌ సప్లై గోదామును పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ శుక్రవారం తనిఖీ చేశారు.

Dec 30, 2022 | 22:46

లేపాక్షి : మండల పరిధిలోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆసంఘం నాయకులు నిర్వహించారు.

Dec 30, 2022 | 22:45

కనగానపల్లి : లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసేదే ఉంది కానీ కనీసం పిల్ల కాలువలు కూడా తవ్విన పాపాన పోలేదని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు.

Dec 30, 2022 | 22:43

ప్రజాశక్తి - లేపాక్షి : స్థానిక రిసోర్స్‌ సేెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో తయారైన 2023 సంవత్సరం క్యాలెండర్‌ను ఎంఇఒ నాగరాజు నాయక్‌ ఆవిష్

Dec 30, 2022 | 11:52

లేపాక్షి మండలం (సత్య సాయి జిల్లా) : లేపాక్షి మండలంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గఅహంలో ఎస్‌ఎఫ్‌ఐ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Dec 29, 2022 | 21:47

          పెనుకొండ : పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యపై అనుమానంతో కన్న కొడుకును కడతేర్చిన తండ్రిని ఎట్టకేలకూ అరెస్టు చేసినట్లు డీఎస్పీ హుస్సేన్‌పీరా తెలిపారు.

Dec 29, 2022 | 21:46

            ప్రజాశక్తి-పెనుకొండ   నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు మృతిచెందడం విచారకరమని టిడిపి జిల్లా అధ్యక్షు

Dec 29, 2022 | 21:45

              ప్రజాశక్తి-మడకశిర   పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి రైతులకు ఇప్పించేందుకు టిడిపి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆపార్టీ టిడిపి ఉపాధ్యక్షులు,

Dec 29, 2022 | 21:44

            ప్రజాశక్తి-చిలమత్తూరు   మండలంలోని రాయల చెరువును వెంటనే శుభ్రం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

Dec 29, 2022 | 21:44

             ప్రజాశక్తి-బత్తలపల్లి   జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల సంస్థ నిబంధనల మేరకు నష్టపరిహారం అందించన్నుట్లు ఆర్టీఓ

Dec 29, 2022 | 21:36

        ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌: డా||వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో 461 గ్రామాల్లో 333 గ్రామాల్లో డ్రోన్‌ ద్వారా రీ సర్వేను పకడ్బందీగా నిర్వహిస