Sri Satyasai District

Jan 02, 2023 | 21:10

      పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత గల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Jan 02, 2023 | 09:52

           కదిరి టౌన్‌ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ బత్తాల హరిప్రసాద్‌ ఇంటి వద్ద ఆదివారం నాడు అభిమానుల కోలాహలం నెలకొంది.

Jan 02, 2023 | 09:51

        పెనుకొండ : పట్టణంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

Jan 02, 2023 | 09:49

         పెనుకొండ : భీమవరంలో జరిగే 14వ సిఐటియు రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు పెనుకొండ రైల్వే స్టేషన్‌ నుంచి సత్యసాయి జిల్లా సిఐటియు నాయకులు ఆదివారం వెళ్లారు.

Jan 02, 2023 | 09:48

           కదిరి టౌన్‌ : వృద్ధులు, వితంతువులు, వికాలాంగులకు పింఛన్‌ మొత్తాన్ని పెంచి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే డా||ప

Jan 02, 2023 | 09:46

        కదిరి టౌన్‌ : టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ జన్మదినం సందర్భంగా కదిరి పట్టణంలోని ఆయన నివాసం వద్ద అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆదివారం నాడు స

Jan 02, 2023 | 09:45

          హిందూపురం : 2023వ సంవత్సరం నుంచి హిందూపురం నియోజకవర్గంలో పరాయి పాలనకు స్వప్తి పలుకుదామని ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ పేర్కొన్నారు.

Jan 02, 2023 | 09:43

         హిందూపురం : అవ్వా, తాతలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు.

Jan 02, 2023 | 09:41

        పుట్టపర్తి అర్బన్‌ : నూతన సంవత్సర వేడుకల్లో అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు సందడి నెలకొంది.

Jan 02, 2023 | 09:39

         హిందూపురం : పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం సందడిగా జరిగాయి. ఈ సందర్బంగా ఆయా పార్టీల నాయకుల ఇళ్ల వద్ద నాయకులు, కార్యకర్తలు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Jan 01, 2023 | 09:23

          అనంతపురం ప్రతినిధి : 2022 సంవత్సరంలోని చేదు, తీపి జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కొంగొత్త ఆశలతోనూ ఆశయాలతో 2023కు స్వాగతం పలికారు.

Jan 01, 2023 | 09:19

         హిందూపురం: పురపాలక సంఘం వ్యాప్తంగా సచివాలయాలకు అనుసంధానంగా కన్వీనర్లను నియమించడం విడ్డూరంగానూ, అప్రజాస్వామికంగా ఉందని టిడిపి కౌన్సిలర్లు ఆరోపించారు.