Sri Satyasai District

Jan 04, 2023 | 22:39

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ : జాతీయ, మున్సిపల్‌, పంచాయతీ రోడ్లపై బహిరంగ సమావేశాలు, నిరసనలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Jan 04, 2023 | 22:37

ప్రజాశక్తి పెనుకొండ : చారిత్రాత్మక ప్రాంతమైన పెనుకొండ లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాబయ్య స్వామి దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

Jan 04, 2023 | 22:34

ప్రజాశక్తి - హిందూపురం : అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ అని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ అన్నారు.

Jan 04, 2023 | 21:46

      హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో రైల్వే రోడ్డు, ధనలక్ష్మి రోడ్డులో గృహాలతో పాటు పలు వాణిజ్య భవనాలను ఇటీవల తొలగించరు.

Jan 04, 2023 | 21:44

      నంబులపూలకుంట : మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలను డిఇఒ మీనాక్షి బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలల పరిస్థితులపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

Jan 04, 2023 | 21:41

     ఓబులదేవరచెరువు : అర్హుత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరకీ పింఛన్లను అందజేస్తున్నామని ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి తెలియజేశారు.

Jan 04, 2023 | 21:38

         నల్లచెరువు : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని ఎమ్మెల్యే డా||పివి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

Jan 02, 2023 | 21:33

       ప్రజాశక్తి-పెనుకొండ   మండలంలోని గుట్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకరానారాయణ సోమవారం భూమిపూజ చేశారు.

Jan 02, 2023 | 21:32

          ప్రజాశక్తి-హిందూపురం   పురపాలక సంఘ వ్యాప్తంగా పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మీదేనని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ ఆయా వెల్ఫేర్‌

Jan 02, 2023 | 21:31

         ప్రజాశక్తి-కదిరి అర్బన్‌   ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీమద్‌ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఉత్తర గోపరం ద్వారా దర్శన భాగ్యం కల్పించారు.

Jan 02, 2023 | 21:31

         ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌   మున్సిపాలిటీ అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయించి కూరగాయల మార్కెట్‌లో అధునాతన భవనాల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి త

Jan 02, 2023 | 21:30

           ప్రజాశక్తి-కదిరిటౌన్‌    పట్టణంలోని పట్టణం 20వ వార్డు జడలయ్య మఠంలో 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన నోటీసులను వెంటనే