Sri Satyasai District

Jan 19, 2023 | 22:33

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : పేదలపై విద్యుత్‌ భారాలు మోపడం ప్రభుత్వానికి తగదని సిపిఎం నాయకులు అన్నారు.

Jan 19, 2023 | 22:32

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహన చోదకులు అప్రమత్తతతో ముందుకు సాగాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సూచించారు.జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగ

Jan 19, 2023 | 22:29

హిందూపురం : :నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మూడు గ్రుపులుగా నాయకులు, ప్రజాప్రతినిధులు విడిపోయారని, అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి సమన్వయంతో ముందుకు పోతామని పార్టీ అబ్జర్వర్‌ రె

Jan 19, 2023 | 22:03

       అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు అందరికీ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రభుత్వం ముఖహాజరు నమోదును తప్పనిసరి చేసింది.

Jan 19, 2023 | 22:02

          గాండ్లపెంట : అనాటి సమాజంలో వేల్లూనుకున్న సామాజిక రుగ్మతలు, అసమానతలను పారదోలి ప్రజలను చైతన్య వంతం చేసేలా మహాకవి యోగి వేమన తన సాహిత్యంతో పద్యాలు రచించారని రాష్ట్ర పర్యాటక,

Jan 19, 2023 | 21:53

        పుట్టపర్తి రూరల్‌ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం రేంజ్‌ డిఐజి రవిప్రకాష్‌ హెచ్చరించారు.

Jan 18, 2023 | 23:09

ప్రజాశక్తి రొద్దం : ఎరువుల దుకాణాలను అధికారులు బుధవారం తనిఖీ చేశారు.

Jan 18, 2023 | 23:08

పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని నల్లమాడ మండలం వంకరకుంట లో ఒక రైతు పొలంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు చేపట్టిన ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసిన

Jan 18, 2023 | 23:07

ప్రజాశక్తి - పెనుకొండ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గం స్థాయిలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ క్

Jan 18, 2023 | 23:05

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ ి పని చేయాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ఆదేశించారు.

Jan 18, 2023 | 23:04

హిందూపురం: పట్టణంలోని గురునాథ్‌ సర్కిల్‌ సమీపంలో శ్రీకృష్ణదేవారాయ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు బలిజ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలిజలు బుధవారం స్థా

Jan 18, 2023 | 22:28

           చిలమత్తూరు:ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా పాఠశాలల అభివద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్