Sri Satyasai District

Jan 18, 2023 | 22:27

         గాండ్లపెంట : తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19వ తేదీన వేమన జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర

Jan 18, 2023 | 22:25

         అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే విధంగా తీసుకొచ్చిన సిపిఎస్‌ను రద్దు చేసేంత వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులను కలుపుకుని యుటిఎఫ్‌ ఆధ్వర్య

Jan 17, 2023 | 22:06

ప్రజాశక్తి రొద్దం : ఎరువుల కొరత నెలకొనడంతో మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Jan 17, 2023 | 22:05

ప్రజాశక్తి - పెనుకొండ : ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్టీఆ

Jan 17, 2023 | 22:03

ప్రజాశక్తి మడకశిర : గతంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన సేవలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని టిడిపి సత్యసాయి

Jan 17, 2023 | 22:02

ప్రజాశక్తి - హిందూపురం : తనకు పక్షవాతం వచ్చి రెండు సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్నానని తన కుటుంబానికి చెందిన 25 సెంట్ల స్థలాన్ని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రాయించాన

Jan 17, 2023 | 22:01

గాండ్లపెంట : మండల పరిధిలోని కట్టారుపల్లిలో నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి మంగళవారం పరిశీ లించారు.

Jan 17, 2023 | 21:59

ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని పలు ప్రాంతాలలో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్‌ సిఐ సుబ్రమణ్యం తెలిపారు.

Jan 16, 2023 | 22:18

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : సిఐటియు 17వ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేశులు పిలుపునిచ్చారు.

Jan 16, 2023 | 22:17

మడకశిర : మండల పరిధిలోని ఆమిదాల గొంది పంచాయితీ హెచ్‌ఆర్‌ పాళ్యం గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.

Jan 16, 2023 | 22:16

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి రూరల్‌ మండలం కుమ్మరవాండ్లపల్లిలోనిమ వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్‌ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాశక

Jan 16, 2023 | 22:14

కదిరి అర్బన్‌ : ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనుమ రోజు నిర్వహించు శ్రీవారి పార్వేటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.