Sri Satyasai District

Feb 20, 2023 | 22:06

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : ఇల్లు లేని అర్హులందరికీ పక్కాగృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

Feb 20, 2023 | 22:05

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులు ఆశయ సాధనకు అంకితభావంతో కృషి చేయాలని అదనపు జిల్లా జడ్జి శైలజ సూచించారు.

Feb 19, 2023 | 21:42

లేపాక్షి : మండల కేంద్రంలోని దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మ రథోత్సవం నిర్వహించారు.

Feb 19, 2023 | 21:40

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కదిరి పట్టణానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ సివి మదన్‌ కుమార్‌ కు భారత సేవ రత్న పురస్కారం వరించిన నేపథ్యలో ఆయనను యుటిఎఫ్‌ ఆధ్వ

Feb 19, 2023 | 21:39

ప్రజాశక్తి-హిందూపురం : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల మూర్చవ్యాధి గ్రస్తులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ఆదివారం పట్టణంలోని ఆర్‌పిజిటి రోడ్డులోని ఆల్‌ హి లాల్

Feb 19, 2023 | 21:37

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : కరాటే వల్ల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చని మల్టీస్టార్‌ ఆలిండియా బుడోఖాన్‌ కరాటే అకాడమి కరాటే మాస్టర్‌ ఇనాయతా బాషా పేర్కొన్నారు.

Feb 18, 2023 | 21:00

            పెనుకొండ : ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం చాలా దారుణమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ అన్నారు.

Feb 18, 2023 | 20:57

         ప్రజాశక్తి-పెనుకొండ   సిఎం జగన్‌ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నాయకులు వాపోయారు.

Feb 18, 2023 | 20:56

         ప్రజాశక్తి-గోరంట్ల  మండలంలోని వానవోలులో వెలసిన రంగనాథ స్వామి ఆలయాన్ని పరిశీలించాలన్న గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు శనివారం పర్యటించగా ఓ చెత్తకుప్ప పక్కన పడి ఉన్న అరుదైన రాతి

Feb 18, 2023 | 20:39

        లేపాక్షి : ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన లేపాక్షికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద శనివారం విచ్చేశారు.

Feb 18, 2023 | 14:49

చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చి మళ్లీ అడ్డుకుంటారా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి..

Feb 17, 2023 | 21:32

          పుట్టపర్తి అర్బన్‌ : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలని డిఆర్‌ఒ పి.కొండయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.