Sri Satyasai District

Feb 17, 2023 | 21:29

       బత్తలపల్లి : తెల్లవారితో శ్రీశైలం మల్లికార్జునస్వామికి ఇరుముడితో వెళ్లాల్సిన గురుస్వామి రాజగోపాల్‌రెడ్డి (88) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు.

Feb 17, 2023 | 21:28

            ప్రజాశక్తి-చిలమత్తూరు    పెట్రోల్‌ బంకుల్లో కొలతలు సక్రమంగా అమలు చేయడంతోపాటు కనీస వసతులైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సివిల్‌ సప్లరు డివిజిన

Feb 17, 2023 | 21:27

          ప్రజాశక్తి-పెనుకొండ   పారిశుధ్య కార్మికులకు ఫేస్‌యాప్‌ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.

Feb 17, 2023 | 21:26

          ప్రజాశక్తి-పరిగి    విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కులం పేరుతో దూషించడమే కాకుండా దళితుల వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించి మాట్లాడడం కలకలం రేపింది

Feb 16, 2023 | 22:14

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ప్రజల కోసం జిల్లా కేంద్రంలో కార్మిక, కర్షక భవనాన్ని నిర్మిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

Feb 16, 2023 | 22:12

పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాలని అవుట్‌సోర్సింగ్‌కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అనుబంధ మున్సిపల్‌ ఉద్య

Feb 16, 2023 | 22:11

కదిరి అర్బన్‌ : వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి, బోయసఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి డిమాండ్‌ చేవారు.

Feb 16, 2023 | 22:09

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : మార్చి నెలలో నిర్వహించే ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే సంబందిత అధికారులు, పాలకులతో గురువారం సమీక్ష నిర్వ

Feb 16, 2023 | 22:07

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పారిశ్రామిక వాడలోని పరిశ్రమలను తనిఖీ చేయడానికి కర్నూల్‌ నుంచి గురువారం వచ్చిన బాయిలర్‌ ఇన్స్‌పెక్టర్‌ తూతూమంత్రపు తనిఖీలు చేశారన్న ఆరోపణల

Feb 16, 2023 | 21:58

        పుట్టపర్తి అర్బన్‌: జిల్లాల్లో రీసర్వే, గృహ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా||జవహార్‌రెడ్డికి తెలియజేశారు.

Feb 15, 2023 | 21:46

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ఎపిఎస్‌ఆర్టీసీలో విలీనం పేరుతో కోల్పోయిన హక్కులను తిరిగి సాధించుకుందామని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ (స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌) కడప జోనల్‌ కా

Feb 15, 2023 | 21:45

ప్రజాశక్తి-హిందూపురం : పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని మున్సిపల్‌ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు పిలుప