Annamayya District

Apr 09, 2023 | 21:58

వేంపల్లె : మండలంలోని అలవలపాడు ఎస్‌సి కాలనీకి చెందిన అక్కా తమ్ముడు సుశాంత్‌ (10), సాయి తేజశ్రీ (11), వారి మేనమామ శశికుమార్‌తోపాటు వేమల మండలం వేల్పుల గ్రామానికి చెందిన జానయ్య (25) కలిసి ఆదివారం ఈస్టర

Apr 09, 2023 | 21:56

ప్రజాశక్తి-ఒంటిమిట్ట

Apr 09, 2023 | 21:33

రామాపురం : అవినీతి వైసిపి పాలనను అంతమొందించాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Apr 09, 2023 | 15:43

ప్రజాశక్తి-పీలేరు: ముస్లీంల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు బట్టలు రంజాన్ తోఫాగా పంపిణీ చేసినట్లు జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎండి షఫీ, గ్రామపంచాయతీ

Apr 08, 2023 | 21:29

జిల్లా పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్చెన్న హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

Apr 08, 2023 | 21:25

కురబలకోట : ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా, కాలయాపన చేయడమే కాకుండా కాంట్రాక్టర్లకు వంతపాడటం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ

Apr 08, 2023 | 21:21

ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటి మిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది.

Apr 08, 2023 | 20:25

వీరబల్లిమ : కస్తూర్బా బాలికల పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో వంట చేస్తుండగా గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు అంటుకున్నాయి. అక్కడ పనిచేస్తున్న వంట సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

Apr 08, 2023 | 20:23

మదనపల్లె అర్బన్‌ : శ్రీవారి నిత్యాన్నదానానికి శనివారం మదనపల్లి వారపుసంత కెజె మండి నిర్వాహకులు దాదాపీర్‌, ఖాజాపీర్‌ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు టన్నుల కూరగాయలు పంపారు.

Apr 08, 2023 | 20:07

 రైల్వేకోడూరు : రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎపిఎండిసి మైనింగ్‌ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులుగా ఉండగా దళిత నియోజకవర్గ అభివద్ధికి నిధుల కేటాయింపులో ఎండి వివక్షత చూపుతు