Annamayya District

Apr 11, 2023 | 21:07

విభేదాలు మరోసారి బహిర్గతం ఎమ్మెల్యే 'మేడా'కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

Apr 11, 2023 | 21:06

రాయచోటి: 2024లో రాబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈవిఎంలను భద్రపరచే నిమిత్తం గోడౌన్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఈ నెల 12లోగా పంపించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్ట

Apr 11, 2023 | 21:02

 రాయచోటి టౌన్‌ : మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు.

Apr 11, 2023 | 15:38

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల

Apr 11, 2023 | 14:31

ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్యజిల్లా) : 2023-24 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్‌ బిసి బాలికల గురుకుల పాఠశాల పీలేరులో 5వ తరగతి ప్రవేశానికి 6,7,8 తరగతుల్లో ఖ

Apr 10, 2023 | 21:35

కేంద్రంలోని బిజెపి సర్కారు వంటింటి మహిళల మనీ ప్యాకెట్లకు చిల్లు పెడుతోంది. 2014 నుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల వ్యవధిలో సుమారు 16 నుంచి 23 దఫాలకుపైగా గ్యాస్‌ ధరలను పెంపు రూపంలో కాజేసింది.

Apr 10, 2023 | 21:00

రాయచోటి : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉన్నట్లా, లేనట్లా అనే పరిస్థితి ఏర్పడింది.

Apr 10, 2023 | 20:58

రాయచోటి : ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల లక్ష్యాలను వంద శాతం సాధించాలని కలెక్టర్‌ గిరీష మండల, డివిజన్‌ స్థాయి అధికారులను ఆదేశించారు.

Apr 10, 2023 | 20:56

మదనపల్లె అర్బన్‌ : అప్పులబాధ తాళలేక చేనేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.

Apr 10, 2023 | 20:54

కలికిరి : కోవిడ్‌పై వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిపిఎంఒ డాక్టర్‌ లోకవర్ధన్‌ అన్నారు.

Apr 10, 2023 | 15:29

ప్రజాశక్తి-నందలూరు : ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 62 మంది గర్భవతులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని డాక్