News

Jul 10, 2021 | 21:26

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో మహిళ పోలీసు స్టేషన్లు, కోర్టులు రానున్నాయని రాష్ట్ర డీజీపీ సవాంగ్‌ తెలిపారు.

Jul 10, 2021 | 19:49

ప్రజాశక్తి-అనంతపురం : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐపిఆర్‌)-గౌహతి నాలుగో స్నాతకోత్సవంలో తెలుగుతేజం హేమంత

Jul 10, 2021 | 19:29

శ్రీనగర్‌ : జాతీయ గీతం ప్రసారమవుతున్న సమయంలో నిలబడకపోవడం, జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం వంటివి అమర్యాద కింద గుర్తించబడవని జమ్ము కాశ్మీర్‌ కోర్టు కీలకమైన తీ

Jul 10, 2021 | 17:52

చెన్నై : సినీ నటుడు, క్రిటిక్‌ కత్తి మహేశ్‌ మృతిచెందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Jul 10, 2021 | 17:41

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ వారి బ్యానర్‌లో 'పుష్ప' రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Jul 10, 2021 | 17:21

అమరావతి : తూర్పు గోదావరి-విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్‌ తవ్వకాల ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలకు పాల్పడుతున్నారని టిడిపి తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసి

Jul 10, 2021 | 17:08

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో 95,366 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,925 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో కరోనాతో 26 మంది మరణించారు.

Jul 10, 2021 | 16:35

పాట్నా : వివాహ వేడుకల్లో చిన్నపాటి వర్షం పడినా.. ప్రదేశమంతా చిత్తడిచిత్తడిగా అయ్యి ఏదో తూతూ మంత్రంగా పెళ్లి జరిగిపోతుంది. ఇక ఆ వేడుకకు హాజరైన అతిథులు సంగతి సరేసరి.

Jul 10, 2021 | 16:25

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డికె శివకుమార్‌ ఓ కార్యకర్తపై చేయిచేసుకున్

Jul 10, 2021 | 15:02

హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది.

Jul 10, 2021 | 15:01

హైదరాబాద్‌ : టిపిసిసి అధ్యక్ష పగ్గాలు అందుకున్నాక రేవంత్‌ రెడ్డి దూకుడు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయమై సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

Jul 10, 2021 | 15:00

మచిలీపట్నం : మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.