News

Jul 10, 2021 | 13:23

రాయ్ పూర్‌: ఐఎస్‌ఎస్‌ అధికారి జిపి సింగ్‌పై చత్తీస్‌ఘడ్‌ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

Jul 10, 2021 | 12:10

అగర్తలా : త్రిపురను డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వణికిస్తోంది.

Jul 10, 2021 | 11:11

తిరుపతి : తమిళ హీరోయిన్‌ నమిత దంపతులు తిరుమల వెంకటేశ్వరుడిని శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...

Jul 10, 2021 | 10:35

ఏలూరు (పశ్చిమ గోదావరి) : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా... పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

Jul 10, 2021 | 09:42

విజయవాడ : బండిని బయటకు తీయాలంటేనే సామాన్యుడి గుండె గుభేలుమంటోంది. ఎందుకంటే ఇంధన ధరలు తారాస్థాయిలో మండిపోతున్నాయి.

Jul 10, 2021 | 09:20

హైదరాబాద్‌ : హైదరాబాద్‌-విశాఖపట్నానికి మధ్య మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Jul 10, 2021 | 08:54

చెన్నై : నటుడు కమల్‌ హాసన్‌ నెలకొల్పిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ నుండి రాజీనామా చేసి డిఎంకె గూటికి వెళ్లిన నేతలపై నటి శ్రీప్రియ మండిపడ్డారు.

Jul 10, 2021 | 08:52

నిజామాబాద్‌ : ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కు వరద ఉధృతి పెరుగుతుంది.

Jul 10, 2021 | 08:21

కర్నూల్‌ : వరకట్న వేధింపులను తట్టుకోలేక గర్భిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది.

Jul 10, 2021 | 07:33

ప్రజాశక్తి - బాపట్ల, బాపట్ల రూరల్‌ (గుంటూరు జిల్లా) : జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో రాజౌరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో గుంటూ

Jul 10, 2021 | 07:23

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా మాధ్యమాలను పర్యవేక్షించే పేరుతో ప్రస్తుతం ప్రధాన స్రవంతి మీడియా కంటే విస్తృ తంగా వ్యాప్తిచెందుతున్న డిజిటల్‌ మీడియాను శాసించేంద