News

Jul 10, 2021 | 07:13

న్యూఢిల్లీ : ఆవు పేడ, మూత్రం వైరస్‌ను అదుపు చేయదని చెప్పినందుకు మణిపూర్‌లో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద ఇద్దరిని అరెస్టు చేశారు.

Jul 10, 2021 | 06:57

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఈ నెల 11న ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కే

Jul 09, 2021 | 22:06

* ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌జిటి ఆదేశం

Jul 09, 2021 | 21:38

న్యూఢిల్లీ : కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్న సమయంలో కేరళలో కొత్తగా జికా వైరస్‌ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.

Jul 09, 2021 | 20:54

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కెఆర్‌ఎంబి) పరిధిని స్పష్టంగా నిర్దేశ

Jul 09, 2021 | 20:32

*  రికార్డు స్థాయిలో 40.59 టిఎంసిలు నిల్వ

Jul 09, 2021 | 19:16

హైదారాబాద్‌ : బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ఖాన్‌ నటిస్తున్న హిందీ చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'తో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

Jul 09, 2021 | 18:05

అమరావతి : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,040 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 659 కేసులు నమోదు కాగా...

Jul 09, 2021 | 16:55

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Jul 09, 2021 | 16:22

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Jul 09, 2021 | 16:13

అనంతపురం : గత రెండున్నరేళ్లలో రాయలసీమకు సిఎం జగన్‌ చేసిందేమీ లేదని, జగన్‌ అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా నెమ్మదించిందని మాజీ మంత్రి, టిడిపి

Jul 09, 2021 | 16:03

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌లో తెలంగాణ జనసమితి (టిజెఎస్‌) పార్టీని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ స్పందించారు.