News

Jul 13, 2021 | 12:02

న్యూఢిల్లీ : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏండ్లలో ఇదే తొలిసారి.

Jul 13, 2021 | 11:32

చిత్తూరు : కత్తి మహేష్‌ మృతిపై ఎంఆర్‌పిఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు.

Jul 13, 2021 | 11:01

వనపర్తి : నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల మంగళవ

Jul 13, 2021 | 10:10

హైదరాబాద్‌ : బ్యాంకుల నుండి రూ.200 కోట్లు లోన్లు తీసుకొని టోకరా వేసిన నిందితుడిని సిసిఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Jul 13, 2021 | 10:00

నల్గొండ : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా.... మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.

Jul 13, 2021 | 08:49

బెంగాల్‌ : అండమాన్‌ దీవులలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

Jul 13, 2021 | 08:24

టోక్యో : ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు ఈసారి 5వేల పతకాలు దక్కనున్నా యి.

Jul 13, 2021 | 08:22

కరోనా కారణంగా సన్నద్దతను విస్మరించిన నిర్వాహకులు టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌కు కరోనా వైరస్‌ ప్రధాన ముప్పు కా

Jul 13, 2021 | 07:56

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌ దాడికి గురవుతుందని గూగుల్‌ అధినేత సుందర్‌ పిచారు తెలిపారు.

Jul 12, 2021 | 21:56

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్‌ నేత ఎల్‌.రమణ కారెక్కారు.

Jul 12, 2021 | 21:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంజాబ్‌ నుంచి డజన్ల కొద్దీ రైతు ర్యాలీలు ఢిల్లీకి పయణమయ్యాయి.

Jul 12, 2021 | 20:31

* ఉపరితలఆవర్తనంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు