News

Jul 12, 2021 | 20:22

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 62,657 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1578 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 22 మంది మరణించారు.

Jul 12, 2021 | 19:56

చెన్నై : కావేరీ నదిపై యడియూరప్ప ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మెకెదాతు డ్యామ్‌పై కర్ణాటక, తమిళనాడుల మధ్య వివాదం కొనసాగుతోంది.

Jul 12, 2021 | 19:13

న్యూఢిల్లీ : జనాభాను నియంత్రించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.

Jul 12, 2021 | 18:10

హుజూరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది.

Jul 12, 2021 | 18:05

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి స్థానంలో మరొకరిని అధిస్టానం నియమించనుంది.

Jul 12, 2021 | 17:56

అమరావతి : రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా ఎడారిగా మారిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేల

Jul 12, 2021 | 17:13

న్యూఢిల్లీ : నరసాపురం వైసిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి ఎంపిలు కోరుతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు.

Jul 12, 2021 | 17:11

మీ మొబైల్‌ నెంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేయాలని.. లేకపోతే చాలా ప్రయోజనాలను పొగొట్టుకుంటారని మెసేజ్‌లు వస్తుంటాయి.

Jul 12, 2021 | 17:08

న్యూఢిల్లీ : వైసిపిపై ఆ పార్టీ రెబెల్‌ ఎంపి రఘురామకృష్ణరాజు తన విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు.

Jul 12, 2021 | 16:49

ఖాట్మాండు : రెండు రోజుల్లో దేశ నూతన ప్రధానిగా నేపాల్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ షేర్‌ బహుదూర్‌ దేవుబాను నియమించాలని ప్రెసిడెంట్‌ బిద్యాదేవీ భండారిని సుప్రీ