News

Jul 23, 2021 | 20:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెగాసస్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వమే దోషని, లేనిపక్షంలో పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవ

Jul 23, 2021 | 19:38

ఆస్కార్‌ అవార్డు గ్రహీత జోర్డాన్‌ పీలే తన మూడో చిత్రం పేరును ప్రకటించారు. ఆ సినిమా పేరు 'నోప్‌'. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఆయనే నిర్వహించనున్నారు.

Jul 23, 2021 | 18:25

ముంబయి : మహారాష్ట్రలో గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.

Jul 23, 2021 | 18:15

అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామాలకు టిడిపి ప్రజాప్రతినిధులు సిద్ధమని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

Jul 23, 2021 | 18:02

హైదరాబాద్‌ : తెలంగాణాలో బోనాల పండుగ సందర్భంగా సింగర్‌ మంగ్లీ ఆలపించిన పాటలోని లిరిక్స్‌ దేవతలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పెద్ద రచ్చ జరుగుతోంది.

Jul 23, 2021 | 18:01

ఛండీఘడ్‌ : కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రమాణస్వీకారోత్స వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.

Jul 23, 2021 | 17:42

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,920 నమూనాలను పరీక్షించగా.. 1,747 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Jul 23, 2021 | 17:24

అమరావతి : వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.

Jul 23, 2021 | 16:19

ములుగు : ఎగువ రాష్ట్రాలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నిదీ ఉప్పొంగుతోంది.

Jul 23, 2021 | 16:00

అమరావతి : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఎపిలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తింది.

Jul 23, 2021 | 15:57

ముంబయి : అశ్లీల చిత్రాలను నిర్మించి, యాప్‌ల ద్వారా విడుదల చేశారనే కేసులో నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టయిన విషయం తెలిసిందే.