News

Jul 23, 2021 | 15:47

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పునరుద్ఘాటించారు.

Jul 23, 2021 | 15:32

హైదరాబాద్‌ : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకు పంపారు.

Jul 23, 2021 | 15:31

చండీఘర్‌ : పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దు నూతన ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

Jul 23, 2021 | 15:19

అమరావతి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

Jul 23, 2021 | 15:08

న్యూఢిల్లీ : ఐసిఎస్‌ఇ, ఐఎస్‌సి 10, 12వ తరగతి ఫలితాలు రేపు (జులై 24) విడుదల కానున్నట్లు భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (సిఐఎస్‌ఇ) వెల్లడించింది

Jul 23, 2021 | 14:57

భువనేశ్వర్‌ : కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా ఉంటాయి. అందుకే జంతు ప్రేమికులు ఎవరైనా సరే.. పెంపుడు కుక్కల్ని పెంచుకోవడానికే ఇష్టపడతారు. అవి కూడా కుటుంబసభ్యుల్లాగే మెలుగుతాయి.

Jul 23, 2021 | 12:40

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది.

Jul 23, 2021 | 12:25

గుంటూరు : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా... పులిచింతల ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి 62 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది.

Jul 23, 2021 | 12:23

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొన్నాళ్లుగా సిఎం మార్పుపై కొనసాగుతున్న సందిగ్థతకు సిఎం యడియూరప్ప తెరదించారు.

Jul 23, 2021 | 11:18

మధ్యప్రదేశ్‌ : అదనపు కట్నాన్ని తేవడానికి నిరాకరించినందుకు భార్యతో భర్త యాసిడ్‌ తాగించిన దారుణఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.

Jul 23, 2021 | 11:10

కొండాపూర్‌ (హైదరాబాద్‌) : భార్యకు మూర్ఛరావడంతో భర్తకు గుండెపోటు వచ్చి బ్రెయిన్‌డెడ్‌ అయ్యి మృతి చెందిన విషాద ఘటన కొండాపూర్‌లో చోటుచేసుకుంది.

Jul 23, 2021 | 00:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.