Srikakulam

Oct 21, 2023 | 23:37

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం:  ఓపెన్‌ టెన్త్‌ పరీక్షా కేంద్రం ఇచ్చాపురంలో మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే సాయిరాజు, ఎమ్మెల్సీ రామారావుకు నాయకులు వినతిపత్రం అందించారు.

Oct 21, 2023 | 23:35

   నేటి రాష్ట్ర రాజకీయాలు సంక్లిష్టమై సంక్షోభితంగా తయారవుతున్నాయి. ఫలితంగా ప్రధాన పార్టీలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి పరస్పర దూషణలకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం.

Oct 21, 2023 | 23:33

ప్రజాశక్తి- కోటబొమ్మాళి:  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికి వదిలివేసి ప్రతిపక్ష నాయకులపై కక్ష్య సాధింపుతో కేసులు పెడుతూ రాష్ట్ర అభివృద్దిని వదిలి

Oct 21, 2023 | 23:33

* జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

Oct 21, 2023 | 23:30

* అమరవీరులకు నివాళ్లర్పించిన స్పీకర్‌, కలెక్టర్‌

Oct 21, 2023 | 23:29

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌:  త్యాగాల పునాదులపైన నిర్మించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఉత్తరాంధ్రను ఏకంగా ఇతరులకు అమ్మకానికి ప

Oct 21, 2023 | 23:27

* వంశధార ఆధునికీకరణ ఫైల్‌కు క్లియరెన్స్‌ తీసుకురాలేని వైనం * షట్టర్‌ సమస్యకూ చొరవ చూపని మంత్రి అప్పలరాజు * శివారు భూములకు సాగునీటి సమస్య పునరావృతం

Oct 21, 2023 | 23:24

పొందూరు: మండల కేంద్రంలో సామాజిక ఆస్పత్రిలో గత నెల 16న పాముకాటు బాధితునికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వలన మృతి చెందిన ఘటనపై డిసిహెచ్‌ఒ జె.భాస్కరరావు ఆదేశాల మేరకు శనివారం స్థానిక

Oct 21, 2023 | 23:19

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌: స్థానిక మేజర్‌ పంచాయతీ సర్వసభ్య సమావేశం శనివారం వాడివేడిగా జరిగింది. మేజర్‌ పంచాయతీ సర్వసభ్య సమావేశానికి 20 మంది సభ్యులు ఉండగా 10 మంది హాజరయ్యారు.

Oct 21, 2023 | 23:16

ప్రజాశక్తి- సోంపేట: ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవి విరమణ తర్వాత హాయిగా జీవితాన్ని గడపాలంటే ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ అని స్థానిక యుటిఎఫ్‌ నాయకులు నినదించారు.

Oct 21, 2023 | 23:12

ప్రజాశక్తి- లావేరు: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి సిఎం జగన్మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు.

Oct 21, 2023 | 23:08

ప్రజాశక్తి- లావేరు:  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ అన్నారు.