పలాస : పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, పలాస, టెక్కలి రూరల్: సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద రెండు ర
ప్రజాశక్తి- కొత్తూరు: తూర్పు.కాపులను బిసి 'ఎ' లో చేర్చాలని మండలంలోని తూర్పు కాపులంతా ఒక్కటై గురువారం స్థానిక గోగుల కాంప్లెక్ నుంచి నాలుగు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద