EastGodavari

Feb 05, 2023 | 23:23

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, ధవళేశ్వరం

Feb 05, 2023 | 16:33

ప్రజాశక్తి-చాగల్లు : చంద్రవరం శాఖ గ్రంథాలయంలో విద్యార్థుల కోసం బాల సాహిత్యం పుస్తకాలను పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది.

Feb 05, 2023 | 15:32

ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించండి ధవళేశ్వరం గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి

Feb 04, 2023 | 23:34

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది.

Feb 04, 2023 | 23:29

ప్రజాశక్తి - సీతానగరం మునికూడలిలో జెపి సంస్థ ఆర్కే పేరును నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులో గనుల శాఖ ఇడి విష్ణువర్ధనరావు, ఎస్‌ఇబి ఎఎస్‌పి సోమశేఖర్‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్ట

Feb 04, 2023 | 23:26

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పని చేస్తుండగా మట్టి పెళ్లలు పడి మృతి చెందిన దళిత కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు, గ్రామస్తులు సిఐటియు ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్

Feb 04, 2023 | 23:25

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఎపి పేపర్‌ మిల్లు కార్మికుల రిలే నిరాహార దీక్షకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌, జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు శనివారం మద్దతు తెలిపారు.

Feb 04, 2023 | 23:18

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌ ప్రారంభమైన విషయం విదితమే. దీంతో రైతులు సాగు పనులలో నిమగమై ఉన్నాయి.

Feb 04, 2023 | 15:41

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌

Feb 03, 2023 | 22:55

ప్రజాశక్తి-నిడదవోలు బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్‌పి పని చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి అన్నారు.

Feb 03, 2023 | 22:53

ప్రజాశక్తి- నిడదవోలు ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నిడదవోలు డిపో కమిటీ గౌరవాధ్యక్షుడు జువ్వల రాంబాబు డిమాండ్‌ చేశారు.

Feb 03, 2023 | 22:51

ప్రజాశక్తి-గోపాలపురం పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు అన్నారు.