ప్రజాశక్తి-రాజమహేంద్రవరం నవరత్నాలు పేదలందరికీ సొంతింటిలో భాగంగా రానున్న ఉగాది నాటికి జిల్లాకు నిర్దేశించిన పూర్తి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు.
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నేడు నగరంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి పలు పాఠశాలను సందర్శించారు.