EastGodavari

Mar 03, 2023 | 15:50

ప్రజాశక్తి-గోకవరం(తూగో) : మండల కేంద్రమైన గోకవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల యందు బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమం ఎంపీహెచ్ఈఓ వైఎస్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు

Mar 03, 2023 | 15:24

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : కువైట్ నుండి వస్తున్న మహిళకు విమానాశ్రయం లో పరీక్షలు నిర్వహించగా వచ్చిన రిపోర్టు ప్రకారం కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు ఉండ్రాజవరం పి.హెచ్.సి

Mar 03, 2023 | 15:20

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: కువైట్ నుండి వస్తున్న మహిళకు విమానాశ్రయం లో పరీక్షలు నిర్వహించగా వచ్చిన రిపోర్టు ప్రకారం కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు ఉండ్రాజవరం పి.హెచ్.సి డ

Mar 02, 2023 | 22:12

ప్రజాశక్తి-గోకవరం మండలంలోని వివిధ పాఠశాలలను ఆర్‌జెడి జి.నాగమణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Mar 02, 2023 | 22:07

ప్రజాశక్తి-గోకవరం ముందస్తు వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని జిజిహెచ్‌ హెచ్‌ఒడి డాక్టర్‌ సూర్యప్రభ అన్నారు.

Mar 02, 2023 | 22:05

ప్రజాశక్తి - యంత్రాంగం ఆడ పిల్లలను పురిటిలోనే హత్య చేయకుండా రక్షించుకోవాలని పలువురు అన్నారు. పలుచోట్ల గురువారం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు.

Mar 02, 2023 | 22:02

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రైల్వే లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ (డ్రైవర్లు)పై అధికారుల వేధింపులు విరమించుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Mar 02, 2023 | 22:01

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్‌, నిడదవోలు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పిలుపు ఇచ్చారు.

Mar 02, 2023 | 21:59

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో మార్కులు సాధించేందుకు ప్రత్యేకంగా టార్గెట్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రాం (టాప్‌)ను విద్యాశాఖ అమలు చేస్

Mar 02, 2023 | 13:18

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జెడ్ పీ హైస్కూలు లో బేటి బచావో - బేటి పడావో అనే ఈ కార్యక్రమము నందు “ ఆడపిల్లను రక్షించ

Mar 01, 2023 | 22:15

ప్రజాశక్తి-నిడదవోలు అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ వ్యాధితో బాధ పడుతున్న నిడదవోలు శెట్టిపేటకు చెందిన బాలిక డయానా తల్లిదండ్రులు సిఎం వైఎస్‌.జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Mar 01, 2023 | 22:11

ప్రజాశక్తి - ఉండ్రాజవరం మానవత శాఖ ఆర్థిక సహకారంతో వేమగిరి పరమహంస యోగానంద నేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం పాలంగిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.