EastGodavari

Mar 08, 2023 | 15:53

ప్రజాశక్తి-గోకవరం (తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరంలో అస్వస్థతకు గురైన చిన్నారి అక్షరు రామ్‌ చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Mar 08, 2023 | 15:01

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : విద్య అసమానతలు దూరం చేస్తుందని, కష్టాలలో కంగిపోరాదని, పేదరికం చదువుకు ఆటంకం కారాదని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్ర

Mar 07, 2023 | 14:34

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Mar 06, 2023 | 22:35

ప్రజాశక్తి-ఉండ్రాజవరం పంట కాలువలను, మురుగు డ్రైన్లను పరిరక్షించాల్సిన అధికారులే, చెత్తా చెదరాలతో వాటిని పూడ్చి వేయడం దారుణమంటూ ఆ ప్రాంత రైతులు ఆవేదనతో జిల్లా కలెక్టర్‌కు సోమవారం స్పందనలో ఫిర్యాదు చ

Mar 06, 2023 | 22:33

ప్రజాశక్తి - సీతానగరం ఇనగంటివారిపేటలో ఆత్మహత్య చేసుకుంటానని ఒక యువకుడు సోమవారం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వీరంగం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడితో సంబాషించారు.

Mar 06, 2023 | 22:31

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం పది విద్యార్థులను పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా డిఇఒ ఎస్‌.అబ్రహాం ఉపాధ్యాయులను ఆదేశించారు.

Mar 06, 2023 | 22:29

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన పని దినాలను కల్పించి లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు.

Mar 06, 2023 | 22:27

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో మినరల్‌ వాటర్‌ పేరుతో నాణ్యణా ప్రమాణాలు లేని ప్యాకేజి డ్రింకింగ్‌ వాటర్‌ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి.

Mar 05, 2023 | 23:56

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సమాజంలో మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం ఏర్పడుతుందని కలెక్టర్‌ కె.మాధవవీలత పేర్కొన్నారు.

Mar 05, 2023 | 23:55

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందించినట్టు హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత పేర్కొన్నారు.

Mar 05, 2023 | 23:45

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధనల కారణంగా మేట్లపై అదనపు భారం పడుతోంది. నూతన సాఫ్ట్వేర్‌ విధానంపై పూర్తిస్థాయి అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Mar 05, 2023 | 16:08

ప్రజాశక్తి- గోకవరం  : గోకవరం మండలం నుండి మట్టిని ఇతర దూర ప్రాంతాలకు తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి గునిపె భరత్ అ