EastGodavari

May 15, 2023 | 15:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : గోదావరి జిల్లా లకు అన్న దాత సర్ ఆర్థర్ కాటన్ దొర 220 వ జయంతి సందర్భంగా ఏపీ ఎన్జీవో  అసోసియేషన్, ధవళేశ్వరం అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస

May 15, 2023 | 13:36

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో అపర భగీరధుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జయంతి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయ

May 15, 2023 | 00:35

ప్రజాశక్తి - పెద్దాపురం కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి అన్నారు.

May 14, 2023 | 23:56

ప్రజాశక్తి - తాళ్లరేవు, యానాం, కాకినాడ కార్పొరేషన్‌ వారంతా మహిళా కార్మికులు. కుటుంబ పోషణ నిమిత్తం యానాం నుంచి తాళ్లరేవులో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ పనికి వెళ్తుంటారు.

May 14, 2023 | 16:22

ప్రజాశక్తి కడియం: విద్యాప్రదాతల స్ఫూర్తి మహోన్నతమని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గౌరవా అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం, చిలుకూరి శ్రీ

May 14, 2023 | 15:16

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో ది గోకవరం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆదివారం కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మాజీ మండల అధ్య

May 13, 2023 | 23:27

ప్రజాశక్తి-గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు శనివారం గోపాలపురం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

May 13, 2023 | 23:25

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లాలోని 64 కోర్టుల్లో ఏర్పాటు చేసిన బెంచ్‌ల ద్వారా 7,531 పైగా కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా శనివారం పరిష్కరించారు.

May 13, 2023 | 23:22

ప్రజాశక్తి- నల్లజర్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు గ్రామ గ్రామానికీ పరుగులు పెడుతున్న తమను తక్షణమే ఆదుకోవాలని 104 ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు.

May 13, 2023 | 23:19

ప్రజాశక్తి-యంత్రాంగం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాయి.

May 13, 2023 | 23:17

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఐదో విసిగా ఆచార్య కె.పద్మరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు.

May 13, 2023 | 23:12

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో మెడికల్‌ మాఫియా రెచ్చిపోతోంది. అనుమతి లేకుండా ఫార్మసీలు నిర్వహిస్తూ ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటోంది.