EastGodavari

May 13, 2023 | 12:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమండ్రి ఎంపి భరత్‌ రామ్‌ కారు ఢీకొట్టడంతో రిటైర్డ్‌ పశువుల డాక్టర్‌ మృతి చెందిన ఘటన శనివారం దెందులూరు మండలం కొత్తగూ

May 12, 2023 | 15:06

ప్రజాశక్తి-రాజానగరం : జాతీయ రహదారి దివాన్చెరువు పెట్రోల్ బంక్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలైనాయి.

May 12, 2023 | 14:05

ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : స్థానిక ఆలమూరు రోడ్డులోని ఎస్‌.వి.పి.ఆర్‌.ఎం ఐ.టి.ఐలో సోమవారం ఐటిఐ ఫిట్టర్‌ చదివిన విద్యార్థులకు అప్రెంటిస్‌ మేళా జర

May 12, 2023 | 13:12

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : గర్భిణీని కాన్పు కోసం 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో వాహనంలోనే ప్రసవించిన ఘటన మండలంలోని కాల

May 12, 2023 | 13:02

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం వేమగిరి 216వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలంలో ఈ నెల 27

May 12, 2023 | 11:41

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : తాము ఎలాంటి నిరసనకు, సిఎం కార్యాలయ ముట్టడికి పిలుపు ఇవ్వకపోయినా..

May 12, 2023 | 00:02

ప్రజాశక్తి వార్తకు స్పందన ప్రజాశక్తి రాజమహేంద్రవరం ప్రతినిధి

May 12, 2023 | 00:00

నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు 2019లో గ్రాము రూ.3,200. నేడు రూ.6,200 కార్పొరేట్‌ సంస్థల రాకతో స్థానిక షాపులు వెలవెల ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

May 11, 2023 | 15:17

ప్రజాశక్తి-రాజానగరం(తూర్పుగోదావరి) : ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్‌ ప్రొఫెసర్‌, ఓ.ఎస్‌.డిగా బాధ్యత నిర్వహిస్తున్న ఆచార్య ఎస్‌.టేకి(53) గుండెపోటు

May 11, 2023 | 12:07

ప్రజాశక్తి-కడియం : మండలంలోని మాధవరాయుడు పాలెం గ్రామానికి చెందిన ఈలి వెంకటేశ్వరరావు (47) బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందారు.

May 10, 2023 | 23:54

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రజలకు సుపరిపాలన అందజేతలో భాగంగా ప్రభుత్వాధికారులు సరళమైన వాడుక భాష తెలుగులోనే ప్రత్యుత్తరాలు జరపడం సామాజిక బాధ్యత అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయ బాబు పేర

May 10, 2023 | 23:52

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం తమ సమస్యలు పరిష్కరించాలని ఎపి 104 ఎంఎంయు ఎంప్లార్సు యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు.