Chitoor

Feb 24, 2022 | 22:35

ప్రజాశక్తి-యర్రావారిపాలెం:మండలంలో పలు గ్రామాల నుండి పీలేరుకి వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బొమ్మల జగదీష్‌ కోరారు.

Feb 24, 2022 | 22:32

రాష్ట్ర సదస్సులో పుష్పరాజ్‌ దేశముఖ్‌ వెల్లడి ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌

Feb 24, 2022 | 15:42

ప్రజాశక్తి-చిత్తూరు : ప్రజలను మాటలతో మభ్యపెట్టి, వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగల ముఠాను గురువారం చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Feb 24, 2022 | 15:36

ప్రజాశక్తి-కలకడ : నిండు ప్రాణానికి రెండు చుక్కలు అన్న నినాదంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి, విజయలక్ష్మి తెలి

Feb 23, 2022 | 23:12

ప్రజాశక్తి- తొట్టంబేడు: మండలంలోని రజకులకు సంబంధించిన చాకలిమాన్యం భూములను ఇప్పించాలంటూ తొట్టంబేడు తహశీల్దార్‌కు రజక సంఘం నాయకులు బుధవారం వినతి పత్రం అందజేశారు.

Feb 23, 2022 | 23:09

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ : గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుటకు భారత ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 తీసుకురావడం జరిగిందని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.

Feb 22, 2022 | 22:46

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌ : పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు కలసి మంగళవారం కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాలను విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఆర్‌ వె

Feb 22, 2022 | 22:44

అడిషనల్‌ ఎస్‌పి అడ్మిన్‌ మహేష్‌

Feb 22, 2022 | 22:42

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ : జిల్లాలోని గ్రంథాల యాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎన్‌.మధుబాల పేర్కొన్నారు.

Feb 22, 2022 | 22:40

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ల్యాండ్‌ రీ సర్వే శాశ్వతంగా రైతుల భూములకు రికార్డ

Feb 22, 2022 | 16:08

ప్రజాశక్తి-కలకడ: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలకడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మన్మధ కుమార్ తెలిపారు.