Ananthapuram

May 20, 2023 | 22:27

        అనంతపురం ప్రతినిధి : మండుటెండలు తీవ్ర స్థాయి ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే భానుడి భగభగలుంటున్నాయి. జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఎండలు మండుతున్నాయి.

May 20, 2023 | 22:21

         అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో కొత్తగా మరో మూడు ఇసుక రీచ్‌లను గుర్తించి, వాటికి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు.

May 20, 2023 | 21:49

           ప్రజాశక్తి-అనంతపురం సిటీ   ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.

May 20, 2023 | 21:48

          ప్రజాశక్తి-అనంతపురం సిటీ   జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఎపి ఆర్‌జెసి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

May 20, 2023 | 21:47

         ప్రజాశక్తి-అనంతపురం  సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసే విత్తన వేరుశన కాయల నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

May 20, 2023 | 21:46

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   విద్యార్థులు మూఢ నమ్మకాలవైపు వెళ్లకుండా శాస్త్రీయ ఆలోచనలను పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ పిలుపునిచ్చారు.

May 20, 2023 | 21:45

          ప్రజాశక్తి-గార్లదిన్నె 'ఎండలు మండి పోతున్నాయి.. పనులు చేసే చోట సౌకర్యాలు లేవు..పనిముల్లు లేవు..

May 20, 2023 | 14:50

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో వేపచెర్ల గ్రామంలో త్రాగునీటి కోసం గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామపంచాయతీ ట్యాంక్ నుంచి సరిపడే నీరు అందడం లేదు.

May 20, 2023 | 14:36

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగరంలో  సబ్సీడీ వేరుశనగ ప్రాసెసింగ్ చేస్తున్న ప్లాంట్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మరియు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.చంద్రనాయ

May 20, 2023 | 11:33

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ కార్యకర్త కొట్టం శ్రీరాములు కుమారుడు కొట

May 20, 2023 | 09:18

         అనంతపురం క్రైం : గతాన్ని వదిలేసి నేరాలకు పూర్తిగా స్వస్తి పలికి జీవించాలని రౌడీషీటర్లు, హత్య కేసుల్లో నిందితులకు ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు.

May 20, 2023 | 09:16

           అనంతపురం కలెక్టరేట్‌ :ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందించడంలో కృషి చేస్తున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రజాప్రతినిధు