Ananthapuram

Apr 26, 2023 | 08:35

        నార్పల : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బుధవారం నాడు నార్పలలో చేపట్టే పర్యటను ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష

Apr 26, 2023 | 08:31

       అనంతపురం కలెక్టరేట్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని పన్నుల భారాలు మోపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు తెలిపారు.

Apr 25, 2023 | 22:18

         అనంతపురం కార్పొరేషన్‌ : నగరంలోని అంతర్గత రహదా రుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్‌ మొహమ్మద్‌ వసీం తెలిపారు.

Apr 25, 2023 | 22:17

          పెద్దవడుగూరు : మండలంలోని చిన్నవడు గూరులో ఐదుగురు రైతులకు చెందిన పశుగ్రాసం విద్యుదాఘాతంతో మంగళ వారం పూర్తిగా దగ్ధమూంది. వివరాల్లోకి వెళ్తే...

Apr 25, 2023 | 22:16

           ప్రజాశక్తి-ఉరవకొండ   ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి

Apr 25, 2023 | 22:15

        ప్రజాశక్తి-ఆత్మకూరు  రైతుల నుంచి అసలూ, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతు పంట రుణాలను రెన్యువ ల్‌ చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ర

Apr 25, 2023 | 22:14

          ప్రజాశక్తి-నార్పల   ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు.

Apr 25, 2023 | 15:23

ప్రజాశక్తి-హిందుపురం(అనంతపురం) : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌ పరీక్ష విజయవంతం అయినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బ

Apr 25, 2023 | 12:53

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురస్కరించుకుని అవగాహన ర్యాలీ, సదస్స

Apr 25, 2023 | 12:44

ప్రజాశక్తి-కనగానపల్లి (అనంతపురం) : మండల పరిధిలోని మామిళ్లపల్లి లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యం లో మంగళవారం ప్రచార భేరిని నిర్వహించారు.

Apr 25, 2023 | 12:36

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కెనరా బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు.

Apr 25, 2023 | 08:30

             అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ భారాలు మోపుతున్న ప్రధాని మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో మంగళవారం నాడు బహిరంగ