Potti sriramulu nellor

Dec 26, 2022 | 22:18

వినతి పత్రం అందజేస్తున్న వ్య.కా.సం.జిల్లా నాయకులు. రశీదులివ్వాలి

Dec 26, 2022 | 22:07

మాట్లాడుతున్న మాలెపాటి సుబ్బానాయుడు - చంద్రబాబు నాయుడు సభను జయప్రదం చేయండి

Dec 26, 2022 | 20:11

ప్రజాశక్తి -కందుకూరు : అనగారినర్గాలకు అండగా నిలుస్తూ సుదీర్ఘ చరిత్ర లో ఎన్నో విజయాలు సాధించిన భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని సిపిఐ కందుకూరు నియో

Dec 26, 2022 | 20:09

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సోమవారం సిపిఎం పట్టణ కమిటీ నాయకులు పరిశీలించారు. సుమారు 600 పేషెంట్లు వచ్చారు.

Dec 26, 2022 | 20:07

ప్రజాశక్తి -కందుకూరు :ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీన పట్టణంలో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని

Dec 26, 2022 | 20:05

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు అంకమ్మ తల్లి ఆలయ పునర్‌ నిర్మాణం కోసం శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతుంది.

Dec 26, 2022 | 20:03

ప్రజాశక్తి -కందుకూరు : పేదలకు ఆపన్నహస్తం అందించాల్సిన అవసరముందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీడియా చైర్మెన్‌ చక్కా వెంకట కేశవరావు పేర్కొన్నారు.

Dec 26, 2022 | 20:01

ప్రజాశక్తి -కందుకూరు :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి దమ్ము ఉంటే శ్వేత పత్రం విడుదల చేసి ఎవరి ప్రభుత్వ హయాంలో అప్పులు ఎక్కువ చేశారో తేల్చాలని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు స

Dec 25, 2022 | 21:15

ప్రజాశక్తి-నెల్లూరు : నగరంలోని డాక్టర్‌ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి స్వగృహంలో పెన్నా రచయితుల సంఘం ఆధ్వర్యంలో జమున స్మారక జాతీయ స్థాయి నానీల పురస్కారం, డాక్టర్‌ జయప్రద నవాల పురస్కార

Dec 25, 2022 | 21:13

ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక 11వ డివిజన్‌ పరిధిలోని ఎన్‌టిఆర్‌ నగర్‌ ప్రాంతంలో అనారోగ్యంతో బాదపడుతున్న ఓ పాపను, వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు పరామర్శించి ఆర్దిక సహాయం అందజేశార

Dec 25, 2022 | 21:11

ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో కందుకూరు పట్టణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఆదివారం ని

Dec 25, 2022 | 21:08

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జిల్లాలో గౌడ్‌ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దష్టి సారిస్తానని జై గౌడ్‌ జిల్లా ఉద్యమం అధ్యక్షులు మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్‌ పేర్కొన్నారు.