ప్రజాశక్తి -పొదలకూరు : భారతదేశంలోనే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : నిరుపేదలకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తోందని, ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నార
ప్రజాశక్తి -కందుకూరు : స్థానిక పురపాలకసంఘం పరిధిలో ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకముగా జగనన్న శాశ్వత భు హక్కు, భూరక్ష'' పథకానికి సంభంధించి గురువారం కమిషనర్ ఎస్ మనోహర్ సమావేశం నిర
ప్రజాశక్తి -కందుకూరు : స్థానిక టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరిన టిడిపి నాయకులను సిఐ వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం అడ్డుకున్నారు.
ప్రజాశక్తి -కందుకూరు :ఈ నెల 11న బెంగళూరులో జరిగే ఎంఆర్పిఎస్ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి జలదంకి నరశింగరావు మాద
ప్రజాశక్తి -ఉలవపాడు : మండలంలోని కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధా నోపాధ్యాయులు ఆవుల శ్రీనివాసరావు తెలిపారు.