ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని సంస్కతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విహారయాత్రకు వెళ్లారు. వెంగమాంబ దేవస్థానం, సిద్ధేశ్వరం, బైరవకోనను విద్యార్థులు సం దర్శించారు.
ప్రజాశక్తి-నెల్లూరు :పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియను పారదర్శంగా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు పోలింగ
ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :తూర్పు రాయలసీమ ఎంఎల్సి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు ఓటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు.