Sri Satyasai District

Mar 12, 2023 | 22:12

కదిరి టౌన్‌ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Mar 12, 2023 | 22:10

గోరంట్ల : పట్టణంలో వైసిపి కార్యాలయంలో వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.

Mar 11, 2023 | 22:10

        ప్రజాశక్తి-అమరాపురం   పకడ్బందీగా పశ్చిమ రాయలసీమ ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ తెలిపారు.

Mar 11, 2023 | 22:10

         ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌    పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి క

Mar 11, 2023 | 22:09

        ప్రజాశక్తి-రొద్దం   మండల కేంద్రంలోని నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యను పోలీసులు ఎట్టకేలకూ శనివారం తొలగించారు.

Mar 11, 2023 | 22:08

          ప్రజాశక్తి-మడకశిర    కర్ణాటకకు వలస వెళ్లిన పట్టభద్ర ఓటర్లపై తెలుగుదేశం పార్టీ కన్నువేసింది.

Mar 11, 2023 | 22:07

            ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌   పీడీఎఫ్‌ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని కోరుతూ ధర్మవరం పట్టణంలో సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నాడు ప్రచ

Mar 10, 2023 | 22:09

సోమందేపల్లి : మహిళల హక్కుల కోసం , హింస , దోపిడీ , వివక్షతకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తిగా మహిళలు పోరాటం కొనసాగించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి గౌతమి కోర

Mar 10, 2023 | 22:08

సోమందేపల్లి : మండల పరిధిలోని 44 వ జాతీయ రహదారి వై జంక్షన్‌ వద్ద పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న రెండు వాహనాలను శుక్రవారం పట్టుకున్నట్లు పెనుకొండ సిఐ కరుణాకర్‌, స

Mar 10, 2023 | 22:07

       పుట్టపర్తి అర్బన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పిఒలు, ఏపీవోల పాత్ర ఎంతో కీలకమని, వీరందరూ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Mar 10, 2023 | 22:06

పుట్టపర్తి రూరల్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని జిల్లా కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Mar 10, 2023 | 22:05

        పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.