Sri Satyasai District

Mar 18, 2023 | 22:12

ప్రజాశక్తి-హిందూపురం : చిన్నారుల ఆలోచనలకు ప్రతిరూపాలు వారు చేసిన అద్భుత ప్రయోగాలని ప్రవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు అన్నారు.

Mar 18, 2023 | 22:10

కదిరి అర్బన్‌ : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి చేరుకుంది.

Mar 17, 2023 | 22:22

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Mar 17, 2023 | 22:20

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్‌, క్యాప్‌ డ్రైవర్ల అండర్‌ డ్రైనేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్

Mar 17, 2023 | 22:18

పెనుకొండ : ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ ఆదేశించారు.

Mar 17, 2023 | 22:15

ప్రజాశక్తి-హిందూపురం : సామాజిక సేవా కార్యకర్తలు సామాజిక సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని అదనపు జిల్లా న్యాయమూర్తి శైలజ సామాజిక కార్యకర్తలకు సూచించారు.

Mar 17, 2023 | 22:11

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిని అమరావతికి చెందిన జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దేవా సాగర్‌, డాక్టర్‌ సుబ్బరెడ్డితో కూడిన కాయకల్ప బృందం శుక్రవార

Mar 16, 2023 | 22:20

పుట్టపర్తి అర్బన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Mar 16, 2023 | 22:18

పుట్టపర్తి రూరల్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు.

Mar 16, 2023 | 22:17

పుట్టపర్తి అర్బన్‌ : ఎన్నికల సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్దించాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి డిమాం

Mar 16, 2023 | 22:15

పెనుకొండ : పెనుకొండ శాఖా గ్రంధాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి పి. రమ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా గ్రంథాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు.

Mar 15, 2023 | 22:04

పుట్టపర్తి రూరల్‌: అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వంం వారిని మోసం చేసిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్‌ వెంకటేష్‌ విమర్శించారు.