Sri Satyasai District

Nov 27, 2022 | 21:44

ప్రజాశక్తి - మడకశిర : శాంతి భద్రతల పరిరక్షణలో ముందు ఉండాల్సిన పోలీస్‌శాఖకు చెందిన మడకశిర సర్కిల్‌ వివాదాలకు కేంద్రంగా మారింది.

Nov 27, 2022 | 21:42

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : కురుబలు ఐక్యంగా అన్ని రంగాల్లో రాణించి ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Nov 25, 2022 | 21:37

ప్రజాశక్తి - పరిగి : ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలకు వేదికగా నిలచిన మండల సర్వసభ్యసమావేశంలో ఓ అధికారి అనుసరించిన తీరు విస్మయం కలిగిస్తోంది

Nov 25, 2022 | 21:35

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ :జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయాలని జిల్లా అబ్జర్వర్‌ డి. మురళీధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Nov 25, 2022 | 21:34

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడున్నర సంవత్సరాల తన పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న విమర్శి

Nov 25, 2022 | 21:33

ప్రజాశక్తి-హిందూపురం: పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా అసుపత్రి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నార

Nov 25, 2022 | 21:31

గుడిబండ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి పేర్కొన్నారు.

Nov 25, 2022 | 21:29

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

Nov 24, 2022 | 21:59

          హిందూపురం : విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా మహిళా కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు పని చేస్తున్నారని ఎన్‌ఎస్‌పిఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన

Nov 24, 2022 | 21:58

         హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలోని మురికివాడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ఇక్బాల్‌ అన్నారు.

Nov 24, 2022 | 21:57

       ప్రజాశక్తి-గాండ్లపెంట   వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్ధారెడ్డి

Nov 24, 2022 | 21:56

       ప్రజాశక్తి-బుక్కపట్నం/రొద్దం  బుక్కపట్నం, రొద్దం మండల కేంద్రాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.