Sri Satyasai District

Dec 09, 2022 | 22:27

పెనుకొండ : అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలతో లబ్ది చేకూరుతోందని వైసిపి జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్‌ నారాయణ పేర్కొన్నారు.

Dec 09, 2022 | 22:26

కొత్తచెరువు.వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందిని ప్రజలు ఈ పాలనపై పూర్తిగా విసుగు చెందారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి విమర్శించారు.

Dec 09, 2022 | 22:25

ప్రజాశక్తి- తాడిమర్రి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు భాస్కర్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు జంగాలపల్లి పెద్ద

Dec 09, 2022 | 22:23

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థినులు చదువుతో పాటు సంస్కారాన్ని పెంపొందించుకొని నవ సమాజ నిర్మాణంలో పునరంకితం కావాలని అదనపు జిల్లా జడ్జి శైలజ పిలుపు నిచ్చారు.

Dec 09, 2022 | 22:22

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపి, యుతకు ఉపాధి, ఉద్యోగ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్

Dec 09, 2022 | 21:55

       కనగానపల్లి : విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

Dec 09, 2022 | 21:50

        చిలమత్తూరు : హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో శుక్రవారం నాడు ఎమ్మెల్సీ మొహమ్మద్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికార పార్టీ నేతల

Dec 09, 2022 | 21:29

      పుట్టపర్తి అర్బన్‌ : మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Dec 09, 2022 | 21:28

      పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తిలో కోర్టు భవనాలను కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పరిశీలించారు.

Dec 08, 2022 | 21:24

        అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే గడువు ఉంది. ముందస్తు వస్తే మరింత ముందుగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Dec 08, 2022 | 21:23

        పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద వేగంగా రీ సర్వే పనులు చేపడుతున్నామని సిసిఎల్‌ఎ ప్రత్యేక అధికారి సాయి ప్రసాద్‌కు కలెక్టర్‌ బసంత్‌ కుమార

Dec 07, 2022 | 22:26

పుట్టపర్తి రూరల్‌ : తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని టీడిపి అధినేత చంద్రబాబు తనకు సూచించినట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.