Sri Satyasai District

Dec 14, 2022 | 22:15

          అనంతపురం ప్రతినిధి : నిత్యం కరువుకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది అధిక వర్షాలు ముంచేస్తున్నాయి.

Dec 14, 2022 | 22:11

       పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు ఇసుక కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సూచించారు.

Dec 13, 2022 | 21:52

ప్రజాశక్తి -పెనుకొండ : గొర్రెల పెంపక క్షేత్రం స్థలంలో జగనన్న స్మార్ట్‌ సిటీ టౌన్‌ షిప్‌ ఏరాపటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యకాసం, సిపిఎం నాయకులు కోరారు.

Dec 13, 2022 | 21:50

తాడిమర్రి : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు జంగాలపల్లి పెద్దన్న డిమాండ్‌ చేశారు.

Dec 13, 2022 | 21:49

ప్రజాశక్తి - చిలమత్తూరు : మండూస్‌ తుఫాన్‌ దాటికి మండల పరిధిలోని చిన్నన్నపల్లి,మధురేపల్లి,ఎస్‌ ముదిరెడ్డిపల్లి,దోర్నాలపల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.

Dec 13, 2022 | 21:47

ధర్మవరం టౌన్‌ : వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందనిటిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు.

Dec 13, 2022 | 21:46

ప్రజాశక్తి-సోమందేపల్లి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జిల పాలన, తగినంత సిబ్బంది లేక పాలన అస్తవ్యస్తంగా తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Dec 13, 2022 | 21:45

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ధర్మవరానికి చెందిన యువతికి జనసేన పార్టీ చేయూతను అందించింది.

Dec 13, 2022 | 21:39

        తాడిమర్రి:అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంద

Dec 13, 2022 | 21:37

         అనంతపురం ప్రతినిధి : జిల్లాలో ప్రధానమైన జలాశయాల్లో పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పిఎబిఆర్‌) ఒకటి.

Dec 13, 2022 | 21:36

        అనంతపురంసిటీ : టీచర్ల బదిలీల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరక్కుండా అందరికీ సమన్యాయం చేయాలని ఆర్జేడీ, ఇన్‌ఛార్జి డీఈవో ఎం.వెంకటక్రిష్ణారెడ్డి డీవైఈవోలు,

Dec 13, 2022 | 21:29

       కదిరి టౌన్‌ : ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా రీసర్వే నిర్వహించేలా రెవెన్యూ అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆదేశించారు