Sri Satyasai District

Dec 23, 2022 | 21:41

మడకశిర : రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.

Dec 23, 2022 | 21:39

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న దస్తగిరి సాబ్‌ విధి నిర్వహణలో మృతిచెందాడు.

Dec 23, 2022 | 21:35

ప్రజాశక్తి-హిందూపురం : వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తహశీల్దార్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Dec 23, 2022 | 21:33

చిలమత్తూరు : ఆశా కార్యకర్తల నియమక అంశం రోజురోజుకూ వివాదస్పదం అవుతోంది.

Dec 23, 2022 | 21:33

           ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి   పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి పరిటాల

Dec 23, 2022 | 21:32

        ముదిగుబ్బ : వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు.

Dec 23, 2022 | 21:08

         పెనుకొండ : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Dec 22, 2022 | 22:48

ప్రజాశక్తి - రొద్దం : మండలంలో స్థానిక మహాత్మా గాంధీ జ్యోతిరావ్‌ బాపూలే పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లు, తరగతి గదులకు సంబందించిన బిల్లులు చెల్లించాలని గుత్తేదారుడు ధనుంజయర

Dec 22, 2022 | 22:47

పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీల పోస్టుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు.

Dec 22, 2022 | 22:45

నల్లమాడ : పక్కా గహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Dec 22, 2022 | 22:43

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు కోరారు.

Dec 22, 2022 | 22:42

బత్తలపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌నెడ్డి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయనిధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.