Sri Satyasai District

Jan 09, 2023 | 21:20

              ప్రజాశక్తి-గోరంట్ల   రాష్ట్రంలో దౌర్జన్యపాలన అంతం కావా లంటే ప్రజలంతా ఏకమై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపు దామని మాజీ ఎమ్మ

Jan 09, 2023 | 21:20

         చిలమత్తూరు : మండల పరిధిలోని కోడూరు రెవెన్యూ పొలంలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు.

Jan 08, 2023 | 21:22

తనకల్లు : మండలం దుగునేపల్లి గ్రామంలో పలువురు టిడిపిలోకి చేరారు.

Jan 08, 2023 | 21:21

పెనుకొండ : దుకాణదారుల నుంచి అక్రమ వసూలు ఆపాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

Jan 08, 2023 | 21:20

పరిగి : మండలంలోని కొడిగెనహళ్లి ఎపిఆర్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ క్రీడా మైదానంలో జరుగుతున్న మండలస్థాయి వాలీబాల్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.

Jan 08, 2023 | 21:19

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : బిజెపి జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్‌రెడ్డి కార్యాలయం ముందు అదే పార్టీకి చెందిన కార్యకర్తలు ఆదివారం ధర్నా నిర్వహించారు.

Jan 08, 2023 | 21:17

ప్రజాశక్తి - హిందూపురం : ప్రతిభా వంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి గంగప్ప అన్నారు.

Jan 08, 2023 | 21:15

ప్రజాశక్తి మడకశిర : సైబర్‌ నేరగాళ్లు మడకశిర ప్రాంతంలోని బ్యాంకు ఖాతాదారులపై కన్నేశారు. వారి బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదును దోచేసుకుంటున్నారు.

Jan 07, 2023 | 22:19

        అనంతపురం ప్రతినిధి : జగనన్న జలకళకు ఇక నుంచి విద్యుత్‌ కనెక్షన్‌, మోటర్ల ఏర్పాట్లను లబ్ధిదారులే చూసుకోవాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని అధికారులు

Jan 07, 2023 | 22:15

        రొళ్ల : వేకువజామున కూలీల ఇంట విషాద ఘటన చోటు చేసుకుంది. సొంత పనుల నిమిత్తం ఎద్దుల బండిలో బయటకు వెల్లిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Jan 07, 2023 | 22:03

       కొత్తచెరువు : ఫ్యాప్టో శ్రీసత్యసాయి జిల్లా నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు హృదయరాజు తెలిపారు.

Jan 07, 2023 | 21:27

పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్రంలో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.