Sri Satyasai District

Jan 12, 2023 | 21:34

        పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వే పనులను సకాలంలో వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ వివరించార

Jan 11, 2023 | 22:09

ప్రజాశక్తి -పెనుకొండ : సివిల్‌ సప్లై హమాలీల సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ విమర్శించారు.

Jan 11, 2023 | 22:08

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్న తోడు పథకం క్రింద సత్యసాయి జిల్లాలో 11,634 మందికి రూ.11.63 కోట్లు లబ్ధి చేకూరిందని సత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తెలిపారు

Jan 11, 2023 | 22:06

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి విద్యార్థులు ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

Jan 11, 2023 | 22:05

కదిరి టౌన్‌ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

Jan 11, 2023 | 22:04

ప్రజాశక్తి-హిందూపురం : సత్యసాయి జిల్లా ప్రయివేటు పాఠశాలల సంఘం (అపుస్మా )2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంఇఒ గంగప్ప చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు.

Jan 11, 2023 | 22:02

ధర్మవరం టౌన్‌ : ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయ స మావేశపు భవనంలో ప్రత్యేక బడ్జెట్‌ సమావేశాన్ని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా

Jan 10, 2023 | 22:06

ప్రజాశక్తి - చిలమత్తూరు : ప్రజా పంపిణీ వ్యవస్థద్వార పంపిణీ చేసే ఉచిత రేషన్‌ బియ్యానికి ఎండియూ వాహనదారుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని మండలంలోని చెన్నేపల్లి కార్డుదారులు ఆం

Jan 10, 2023 | 22:04

ప్రజాశక్తి -పెనుకొండ : సివిల్‌ సప్లై హమాలీల కూలి రేట్లు పెంపుదల జీవోను విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Jan 10, 2023 | 22:03

ప్రజాశక్తి రొద్దం : తన పాదయాత్రలో యువత పాత్ర కీలకమని టిడిపి జాతీయ నాయకులు నారా లోకేష్‌ అన్నారు.

Jan 10, 2023 | 22:01

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనకై ప్రజా సంఘాలు, వామపక్షాలు తలపెట్టిన బస్సు యాత్రను విజయవంత చేద్దామని సిపిఎం, సిపిఐ నాయకులు జిఎల్‌ నరసింహులు, వ

Jan 10, 2023 | 22:00

బుక్కపట్నం : వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి జోస్యం చెప్పారు.