Sri Satyasai District

Jan 30, 2023 | 21:36

      అనంతపురం ప్రతినిధి : అధికార వైసిపి అప్పుడే ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. గతేడాది నుంచే గడపగడపకూ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అది ఇంక కొనసాగుతూ ఉంది.

Jan 30, 2023 | 21:34

        హిందూపురం : ఆదాయం మూరెడు....ఆశ బారెడు....అన్న చందంగా హిందూపురం పురపాలక సంఘం తయారైంది. హిందూపురం మున్సిపల్‌ వాస్తవ ఆదాయం ఏడాదికి రూ.30 కోట్ల వరకు ఉంటుంది.

Jan 30, 2023 | 21:31

        పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ముఖ హాజరును తప్పనిసరిగా వేయాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

Jan 30, 2023 | 21:30

         పుట్టపర్తి అర్బన్‌ : 3వ విడత జగన్న చేదోడు కార్యక్రమం ద్వారా జిల్లాలో 10,781 మందికి రూ.10.78 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Jan 29, 2023 | 22:50

ప్రజాశక్తి-హిందూపురం : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ స్థాయి విలువిద్య (ఆర్చరీ పోటీల్లో) పోటీల్లో హిందూపురం పట్టణానికి చెందిన కెపి.

Jan 29, 2023 | 22:48

రొద్దం : మండలంలోని కంచెసముద్రం గ్రామంలో భూమి సమస్యపై వివాదం నెలకొంది.

Jan 29, 2023 | 22:47

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : అంధులకు స్ఫూర్తిదాయకుడిగా లూయిస్‌ బ్రెయిలీ నిలిచాడని అంధుల రాష్ట్ర సంఘం కార్యదర్శి జలంధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Jan 29, 2023 | 22:45

ప్రజాశక్తి -పెనుకొండ : సంక్షేమబోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.

Jan 29, 2023 | 22:44

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య కొంత గ్యాప్‌ వచ్చిందని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడతామని, ఇద్దరి మధ్య వారధిలా పనిచేస్తామని

Jan 29, 2023 | 22:42

గోరంట్ల : మండలంలోని బూదిలి గ్రామ పభుత్వ ఉన్నత పాఠశాలలో 1980 - 81 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు.

Jan 28, 2023 | 22:32

          పెనుకొండ : బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని భువన విజయం సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఏకసభ్య కమిషన్‌ అధ్యయన సమావేశం నిర్వహించార

Jan 28, 2023 | 21:03

        ప్రజాశక్తి-చిలమత్తూరు    జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మరో 10 రోజులు గడువు పెంచాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఎఎస్‌ఒ