Sri Satyasai District

Feb 10, 2023 | 22:16

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కషి చేస్తానని బ్లూమున్‌ విద్యాసంస్థల అధినేత శివశంకర్‌ పేర్కొన్నారు.

Feb 10, 2023 | 22:14

ప్రజాశక్తి - గోరంట్ల : లోకేష్‌ పాదయాత్రకు ప్రజాదరణ పెరగడంతో దీన్ని ఓర్వలేక ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు ఈ సందర్భంగా పట్టణంలో

Feb 09, 2023 | 22:32

          పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాగి మాల్ట్‌ పంపిణీ చేసేందుకు సత్యసాయి ట్రస్ట్‌ ముందుకొచ్చింది.

Feb 09, 2023 | 22:31

               హిందూపురం : పురపాలక సంఘం నూతనంగా నిర్మించిన వాణిజ్య, కూరగాయల మార్కెట్‌ సముదాయ భవనం కింద భాగంలో పూల వ్యాపారులకు స్థలాన్ని కేటాయించి ఆదుకోవాలని రాజకీయ పార్టీల ఐక్య వేద

Feb 09, 2023 | 22:31

         అమరాపురం: ఇంటి వద్దనే రేషన్‌ బియ్యాన్ని అందిస్తాం అన్న ప్రభుత్వం మాటలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రేషన్‌షాపుల వద్దనే పంపిణీ జరుగుతోంది.

Feb 09, 2023 | 22:29

           ప్రజాశక్తి-కొత్తచెరువు   అగ్రిల్యాబ్‌ ద్వారా నియోజకవర్గంలోని రైతులందరికీ మెరుగైన సేవలు అందించనున్నట్లు తిరుపతి రీజినల్‌ కోడింగ్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మల్లికార్జున

Feb 09, 2023 | 22:28

          ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌   మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి కార్మికుడూ సన్నద్ధం కావాలని మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూ

Feb 08, 2023 | 22:32

పుట్టపర్తి రూరల్‌: శ్రీ సత్య సాయి జిల్లా సేబ్‌ అధికారులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకుని పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Feb 08, 2023 | 22:31

కొత్తచెరువు : రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సబ్సిడీల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించా

Feb 08, 2023 | 22:29

ప్రజాశక్తి-హిందూపురం : భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆదాయపన్ను శాఖ అధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో పాంచజన్య పాఠశాలక

Feb 08, 2023 | 22:28

ప్రజాశక్తి బత్తలపల్లి : మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న భారతీ చేయూత మహిళా మార్ట్‌ ద్వారా మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని జెడ్పీ ఛైర

Feb 08, 2023 | 22:26

బత్తలపల్లి : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.