NTR District

Aug 30, 2023 | 22:53

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : సుధీర్ఘ కాలంగా చేనేత వస్త్రాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆప్కో షోరూమ్‌లలో నెలవారీ పొదుపు పథకాన్ని ప్రారంభించడంతో పాటు 30 శాతం రాయితీపై వస్త్రాలను విక్రయిస్తున్

Aug 30, 2023 | 22:52

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : మూడు రోజులు వాటర్‌ పైప్‌లైన్‌ మరమ్మతు పనుల కారణంగా మహంతిపురం, 170 సచివాలయం పరిధిలో మంచినీరు సక్రమంగా అందకపోవటంతో ప్రజల ఇబ్బందులను 50వ డివిజన్‌ కార్పొటర్‌ బోయి సత్యబాబు అధిక

Aug 29, 2023 | 23:06

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిగే సమర భేరి కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాల

Aug 29, 2023 | 23:03

ప్రజాశక్తి - వత్సవాయి : మునేటి ఆయకట్టు రైతులు సాగునీటి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దు అని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు.

Aug 29, 2023 | 23:01

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : సిద్ధార్థనగర్‌లోని లిటిల్‌ బ్రైన్స్‌ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Aug 29, 2023 | 16:40

ప్రజాశక్తి-గంపలగూడెం(ఎన్‌టిఆర్‌) : మండలంలోని సత్యాల పాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవం సంయుక్తంగా నిర్వహించి

Aug 29, 2023 | 10:52

ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్‌) : మెప్మా ఆధ్వర్యంలో చౌకగా భోజనంతోపాటు ఇతర ఆహార పదార్థాలు అందించటానికి ప్రభుత్వం కఅషి చేస్తున్నదని నందిగామ ఎంఎల్‌ఎ మొండిత

Aug 28, 2023 | 23:06

పజాశక్తి - తిరువూరు : తిరువూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్‌ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు డిమాండ్‌ చేస్తూ తిరువూరు ఆర్డీవో ఆఫీస్‌

Aug 28, 2023 | 14:35

ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌) : పెంచిన విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు.