మైలవరం : విద్యుత్ పోరాట అమరుల సంస్మరణ సభ ఆదివారం స్థానిక నూజివీడురోడ్డులోని జాతీయ గ్రంధాలయంలో ఘనంగా జరిగింది. అమరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో విజయవాడ అను హాస్పిటల్ ద్వారా రెడ్డిగూడెం హైస్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నాడు ఏర్పాటు
ప్రజాశక్తి-నందిగామ : మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. నందిగామ మండలం మాగల్లు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాలవెల్లువ కార్యక్రమం మరీయు డ్వా