Annamayya District

Apr 24, 2023 | 21:17

వాల్మీకిపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో మైనార్టీలకు సముచిత గౌరవం కల్పించినట్లు రాష్ట్ర భూగర్భ వనరులు, విద్యుత్‌, అటవీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు

Apr 23, 2023 | 22:02

ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గిపోయాయి. కిలో ధర రూ.5కు పడిపోయింది. దీంతో సాగు చేసిన రైతన్నలకు మాత్రం నష్టాలే మిగిలాయి. మండల వ్యాప్తంగా ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు.

Apr 23, 2023 | 21:56

రాయచోటి : జిల్లాలోని మార్కెటింగ్‌ శాఖలో రైతు బజార్లను అభివృద్ధి చేయడమే తమలక్ష్యమని జిల్లా వ్యవసాయ వాణిజ్య,మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి టి. త్యాగరాజు పేర్కొన్నారు.

Apr 23, 2023 | 21:54

 రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ను వెంటనే రద్దు చేసి పెండింగ్‌లో ఉన్న డిఎలను విడుదల చేయాలని ఎపిజిఇఎ జిల్లా ఎర్రపు రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కోశాధికారి సుధాకర్‌ రాజు పేర్కొన్నారు .ఆదివార

Apr 23, 2023 | 21:51

 రాయచోటిటౌన్‌ : పేదలకు కంటి చూపును ప్రసాదించడం వారి జీవితానికే వెలుగు నివ్వడమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Apr 23, 2023 | 16:27

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మండల పరిధిలోని మదన గోపాలపురం లో రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పేరిట నిర్వాహకులు మహిళలకు కుచ్చు టోపీ పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి

Apr 23, 2023 | 15:50

ప్రజాశక్తి-పీలేరు: పీలేరు నుండి తిరుపతి మీదుగా చెన్నైకి సోమవారం కొత్త బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ బండ్ల కుమార్ తెలిపారు.

Apr 22, 2023 | 20:29

రాయచోటి : మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రాల పాయసం, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకల మీద తిరుగుతున్నాయి.

Apr 22, 2023 | 20:27

నందలూరు : జిల్లాలో అకాలవర్షం ధాటికి భారీ నష్టం వాటిల్లింది.

Apr 22, 2023 | 20:25

రాయచోటి: పదవ తరగతి మూల్యాంకనాన్ని పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల పరిశీలకులు మార్తాల వెంకటకష్ణారెడ్డి తెలిపారు.

Apr 22, 2023 | 20:21

మదనపల్లె అర్బన్‌ : రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాని సాగనంపుదామని సిపిఎం, సిపిఐ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మురళి పిలుపునిచ్చారు.

Apr 22, 2023 | 20:17

వాల్మీకిపురం : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.