Annamayya District

Apr 22, 2023 | 15:46

ప్రజాశక్తి-నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ డిఎంసి రోడ్డులోని అంగన్వాడీ కేంద్రం ముందు ఉన్న, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు రక్షణ కంచ లేకపోవడంతో పిల్లలక

Apr 22, 2023 | 14:39

ప్రజాశక్తి-పీలేరు:  పీలేరులో ముస్లింలు ఈద్ -ఉల్ -ఫితర్ (రంజాన్) వండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Apr 21, 2023 | 19:55

నాడు 30 వేల ఎకరాల్లో సాగు 10 వేలకు పడిపోయిన సాగు విస్తీర్ణం గిట్టుబాటు ధరల్లేక విలవిల భారంగా మారిన పెట్టుబడులు ఆందోళనలో రైతులు

Apr 21, 2023 | 19:53

సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నాయకులు

Apr 21, 2023 | 19:00

ప్రజాశక్తి-రాయచోటి : జగనన్న కాలనీలలో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసి మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

Apr 21, 2023 | 18:58

ప్రజాశక్తి-గాలివీడు : వెలిగల్లు ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ఇక్కడ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు.

Apr 21, 2023 | 18:56

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే బత్యాల చెంగల్రాయుడు అన్నారు.

Apr 21, 2023 | 14:52

PVPSS సంఘము ప్రజాశక్తి - పుల్లంపేట : అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం ఆధ్వ

Apr 19, 2023 | 21:15

కడప ప్రతినిధి/బద్వేలు : బద్వేల్‌లోని భూబకాసురుల భరతం పడతామని, భూబాధితులకు తిరిగి వారి భూములు వారికి ఇప్పిస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Apr 19, 2023 | 21:06

చెన్నూరు: చెన్నూరులో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన ఏడాదికే దంపతులు సాయికుమార్‌రెడ్డి(30), హేమమాలిని (28) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

Apr 19, 2023 | 16:52

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బుధవారం రాజంపేట రైల్వే స్టేషన్ లో కడపకు వెళ్లే దారిలో సూచిక బోర్డు కు సమీపంలో రైలు కింద పట్టాల పై పడి వ్యక్తి దుర్మరణం పొందాడు.