Annamayya District

May 12, 2023 | 21:01

రాయచోటి: చుక్కల భూములకు సంపూర్ణ హక్కును ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్‌ గిరీష తెలిపారు.

May 12, 2023 | 20:59

రాయచోటి టౌన్‌: రాయచోటి మున్సిపాలిటీలోని రవ్వలగుట్ట చుట్టూ ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు.

May 12, 2023 | 20:57

-పీలేరు: జిల్లాలోని అన్ని మండలాల్లోనూ త్వరలో రైతులకు అందుబాటులో వేరుశనగ విత్తనాలు రానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి యు.ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

May 12, 2023 | 20:55

రాయచోటి: దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని డిఆర్‌ఒ సత్యనారాయణ అన్నారు.

May 12, 2023 | 20:53

మదనపల్లె అర్బన్‌: ప్రభుత్వం ఆవలంభిస్తున్న విధానాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగ మారిందని, టమోటా రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకుంటే ఆందోళనలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హెచ్చరి

May 12, 2023 | 15:57

ప్రజాశక్తి-కలకడ : నేషనల్ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు.

May 11, 2023 | 21:17

జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లో గుంపులుగా ఉంటున్న కుక్కలను చూసి జనం భయపడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

May 11, 2023 | 21:07

రాయచోటి: జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

May 11, 2023 | 21:04

సంబేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

May 11, 2023 | 21:02

రాయచోటి : జిల్లాలో సుస్థిరాభివద్ధి లక్ష్యాలలో వందశాతం ప్రగతి సాధించేందుకు కషి చేస్తున్నామని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.

May 10, 2023 | 21:34

ట్రూఅప్‌ పేరిట ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచేసింది. 2023 ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. యూనిట్‌కు సగటున 23 పైసల చొప్పున పెంపుదల అనివార్యమైంది.